Homeహైదరాబాద్latest Newsరైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. తత్కాల్ బుకింగ్ సమయాల్లో మార్పులు

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. తత్కాల్ బుకింగ్ సమయాల్లో మార్పులు

భారతీయ రైల్వే శాఖ ప్రకటించిన కొత్త తత్కాల్ బుకింగ్ సమయాలు ఏప్రిల్ 15, 2025 నుంచి అమల్లోకి వస్తాయి. కొత్త షెడ్యూల్ ఇలా ఉంది:
ఏసీ క్లాస్ తత్కాల్ బుకింగ్: ఉదయం 11:00 గంటలకు
నాన్-ఏసీ స్లీపర్ క్లాస్ తత్కాల్ బుకింగ్: మధ్యాహ్నం 12:00 గంటలకు
ప్రీమియం తత్కాల్ బుకింగ్: ఉదయం 10:30 గంటలకు
ప్రయాణికులు ఈ మార్పులను గమనించి, తమ టికెట్ బుకింగ్‌లను ఈ కొత్త సమయాల ప్రకారం ప్లాన్ చేసుకోండి.

Recent

- Advertisment -spot_img