Homeహైదరాబాద్latest Newsవైసీపీకి బిగ్ షాక్.. కూటమిలోకి 12 మంది వైసీపీ ఎమ్మెల్సీలు..?

వైసీపీకి బిగ్ షాక్.. కూటమిలోకి 12 మంది వైసీపీ ఎమ్మెల్సీలు..?

ఏపీ శాసన మండలిలో వైసీపీకి మెజారిటీ ఉంది. ఇదే ఇప్పుడు కూటమికి అతిపెద్ద సమస్యగా ఉంది. మండలిలో వైసీపీకి 30మంది దాకా ఎమ్మెల్సీలు ఉన్నారు. తాజాగా 12మంది వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీ వైపు చూస్తున్నారని సమాచారం. ఇలా జ‌రిగితే 30మంది దాకా ఉన్న వైసీపీ బలం మండలిలో 18కి పడిపోతుంది. దీంతో కూట‌మికి మ్యాజిక్ ఫిగ‌ర్ 28కి ఈజీగా చేరుకుంటుంద‌నే చ‌ర్చ మొద‌లైంది.

Recent

- Advertisment -spot_img