Homeహైదరాబాద్latest Newsరైతు భరోసాపై బిగ్ అప్డేట్.. నగదు జమ తేదీని ప్రకటించిన ప్రభుత్వం..!

రైతు భరోసాపై బిగ్ అప్డేట్.. నగదు జమ తేదీని ప్రకటించిన ప్రభుత్వం..!

తెలంగాణ రైతులు ఎదురుచూస్తున్న రైతు భరోసాపై రేవంత్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. త్వరలో రైతు భరోసా కింద ఎకరానికి రూ.7,500 ఇవ్వనున్నట్లు వెల్లడించింది. 2025 మార్చి 31 లోపే రైతులకు రైతు భరోసా కింద 2 విడతల్లో ఎకరానికి రూ.7,500 చొప్పున ఇస్తామని తెలిపింది. ఆ విధంగా ఆర్థిక సంవత్సరంలో రూ.15,000 ఇస్తామని పేర్కొంది. అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా డేట్ ను ప్రకటించలేదు.

Recent

- Advertisment -spot_img