Homeహైదరాబాద్latest NewsBREAKING : ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

BREAKING : ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

హైదరాబాద్‌ పంజాగుట్టలోని ప్రజాభవన్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కాసేపట్లో ప్రజాభవన్‌లో బాంబు పేలిపోతుందంటూ ఓ ఆగంతకుడు ఫోన్ కాల్ ద్వారా హెచ్చరించాడు. పోలీసులు వెంటనే స్పందించారు. బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆగంతకుడిని ట్రాక్ చేసేందుకు యత్నిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img