Homeహైదరాబాద్latest NewsBREAKING: పంజాగుట్టలోని పెట్రోల్ బంక్ ట్యాంకులో భారీగా మంటలు.. భయంతో పరుగులు తీసిన స్థానికులు

BREAKING: పంజాగుట్టలోని పెట్రోల్ బంక్ ట్యాంకులో భారీగా మంటలు.. భయంతో పరుగులు తీసిన స్థానికులు

హైదరాబాద్ పంజాగుట్టలోని పెట్రోల్ బంక్ ట్యాంకులో మంటలు చెలరేగాయి. అండర్ గ్రౌండ్‌లోని మూత తీస్తుండగా ఒక్కసారిగా మంటలు ఎగిశాయి. స్థానికులు భయంతో పరుగులు తీశారు. ప్రజాభవన్‌ దగ్గర్లోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో ఈ ఘటన జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img