Homeహైదరాబాద్latest NewsBREAKING: అసదుద్దీన్ వ్యాఖ్యలతో లోక్‌సభలో గందరగోళం.. అసలు ఏం జరిగిందంటే..?

BREAKING: అసదుద్దీన్ వ్యాఖ్యలతో లోక్‌సభలో గందరగోళం.. అసలు ఏం జరిగిందంటే..?

లోక్‌సభలో ప్రమాణస్వీకారాల కార్యక్రమం సందర్భంగా కొంతసేపు గందరగోళం నెలకొంది. ప్రమాణస్వీకారం చేసే సమయంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా అని అన్నారు. దీనిపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆ వ్యాఖ్యలను రికార్డులో లేకుండా చూస్తామని ప్రొటెం స్పీకర్ స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ హామీ ఇవ్వడంతో అధికార పార్టీ ఎంపీలు శాంతించారు.

Recent

- Advertisment -spot_img