Homeహైదరాబాద్latest NewsBREAKING: అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద రూ.50 కోట్లు విలువ గల డ్రగ్స్‌ పట్టివేత..!

BREAKING: అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద రూ.50 కోట్లు విలువ గల డ్రగ్స్‌ పట్టివేత..!

సంగారెడ్డి జిల్లా, మొగుడంపల్లి మండలం, మాడిగి అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద భారీగా డ్రగ్స్ పట్టుబడింది. డీఆర్‌ఐ, నార్కొటిక్‌ డ్రగ్స్‌ కంట్రోల్‌, సెంట్రల్‌ విజిలెన్స్‌ బృందాలు తనిఖీల్లో పాల్గొని లారీలో తరలిస్తుండగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి. డ్రైవర్‌, క్లీనర్‌ పరారయ్యారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.50 కోట్లు ఉంటుందని సమాచారం. వీటిని ఏపీలోని ఓడరేవు నుంచి ముంబయి తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img