Homeహైదరాబాద్latest NewsBREAKING: ఘోర ప్రమాదం.. నదిలో పడిన బస్సు.. 14 మంది మృతి..

BREAKING: ఘోర ప్రమాదం.. నదిలో పడిన బస్సు.. 14 మంది మృతి..

నేపాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. భారత పర్యటకులు ప్రయాణిస్తున్న ఓ బస్సు నదిలోకి దూసుకెళ్లింది. తనాహున్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా.. పలువురు గల్లంతయ్యారు. బస్సులో 40 మంది భారతీయులు ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. కాఠ్‌మాండూ నుంచి పొఖారా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img