Homeహైదరాబాద్latest NewsBREAKING: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు..!

BREAKING: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు..!

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. బడ్జెట్‌లో రూ.15 వేల కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో సోమవారం ఈ విషయాన్ని ప్రకటించారు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత తర్వగా పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img