Homeహైదరాబాద్latest NewsBREAKING: ముచ్చుమర్రి బాలిక కేసులో కీలక ట్విస్ట్..అనుమానితుడు ఆత్మహత్య..?

BREAKING: ముచ్చుమర్రి బాలిక కేసులో కీలక ట్విస్ట్..అనుమానితుడు ఆత్మహత్య..?

ముచ్చుమర్రి బాలిక పై అత్యాచారం, హత్య కేసులో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. నంద్యాలలో యోహాను(35) అనే వ్యక్తి అనుమానాస్పద మృతి చెందాడు. మృతుడు ముచ్చుమర్రి వాసిగా గుర్తించారు పోలీసులు. ముచ్చుమర్రి బాలికపై అత్యాచారం, హత్య కేసులో యోహానును పోలీసులు విచారించినట్టు సమాచారం అందుతోంది. యోహాను ఆత్యహత్య చేసుకున్నారా..? ఇంకా ఏమైనా జరిగిందా అనే అనుమానాలు అందరిలోనూ నెలకొన్నాయి. యోహాను మృతదేహంపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.

Recent

- Advertisment -spot_img