Homeహైదరాబాద్latest NewsBREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ట్విస్ట్.. ఏసీపీ భుజంగరావుకు మధ్యంతర బెయిల్ మంజూరు..!

BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ట్విస్ట్.. ఏసీపీ భుజంగరావుకు మధ్యంతర బెయిల్ మంజూరు..!

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భుజంగరావుకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. గుండె సంబంధిత చికిత్స నేపథ్యంలో 15 రోజుల మధ్యంతర బెయిల్ ఇస్తూ కోర్టు తీర్పునిచ్చింది. హైదరాబాద్ విడిచి వెళ్లరాదని ఆదేశించింది. కాగా.. ట్యాపింగ్ కేసులో A-2గా భుజంగరావు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img