Homeహైదరాబాద్latest NewsBREAKING: మంత్రి పొంగులేటికి ఏపీ ప్రభుత్వం ఝలక్.. అలా చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరిక..!

BREAKING: మంత్రి పొంగులేటికి ఏపీ ప్రభుత్వం ఝలక్.. అలా చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరిక..!

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం ఝలక్ ఇచ్చిందనే చెప్పాలి. పొంగులేటికి సంబంధించిన రాఘవ నిర్మాణ సంస్థకు నోటీసులు ఇచ్చారు. విశాఖలో భూగర్భ విద్యుత్ లైన్ల పనులు మొదలు పెట్టని సంస్థపై చర్యలు తప్పవు అంటున్నారు అధికారులు. ఏపీలోని ఈపీడీసీఎల్ పరిధిలో భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు రూ.1,194 కోట్లతో పిలిచిన టెండరును దక్కించుకున్న పొంగులేటికి చెందిన రాఘవ నిర్మాణ సంస్థకు అధికారులు నోటీసులు ఇచ్చారు. వెంటనే పనులు మొదలుపెట్టకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Recent

- Advertisment -spot_img