HomeజాతీయంBREAKING: నీట్ ప‌రీక్ష‌పై లోక్‌స‌భ‌లో ర‌చ్చ‌.. అసలు ఏం జరిగిందంటే..?

BREAKING: నీట్ ప‌రీక్ష‌పై లోక్‌స‌భ‌లో ర‌చ్చ‌.. అసలు ఏం జరిగిందంటే..?

లోక్‌స‌భ‌లో ఇవాళ నీట్ ప‌రీక్ష పేప‌ర్ లీకేజీ ఘ‌ట‌న‌పై దుమారం రేగింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై స్పీకర్‌ చర్చను ప్రారంభించగా.. నీట్ పేపర్‌ లీక్‌ అంశంపై విద్యార్థుల కోసం సభలో చర్చించాలని ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ కోరారు. ఇందుకు సభాపతి ఓం బిర్లా అంగీకరించకపోవడంతో విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో స్పీకర్‌ సభను సోమవారానికి వరకు వాయిదా వేశారు.

Recent

- Advertisment -spot_img