Homeహైదరాబాద్latest Newsఅక్కడ బీఆర్ఎస్..ఇక్కడ వైసీపీ.. ‘సేమ్ టూ సేమ్’..!

అక్కడ బీఆర్ఎస్..ఇక్కడ వైసీపీ.. ‘సేమ్ టూ సేమ్’..!

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు రాష్ట్ర ప్రజానీకాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. తెలంగాణలో అఖండ విజయం సాధిస్తుందనుకున్న BRS.. కేవలం 39 సీట్లతో ఓటమి చెంది ప్రతిపక్షానికే పరిమితమైంది. అటు ఏపీలోనూ నిన్నటి ఫలితాలు ఒక్కసారిగా షాక్ నిచ్చాయి. కూటమి గెలుస్తుందని పలువురు ఆశించినా.. ఇంతటి అఖండ మెజారిటీ వస్తుందని ఊహించలేదు. అయితే తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ అద్భుతమైన సంక్షేమ పథకాలు తీసుకువచ్చినా.. ప్రజలు విభిన్నమైన తీర్పు నివ్వడం గమనార్హం.

Recent

- Advertisment -spot_img