Homeక్రైంఏపీ పోలీసులపై కేసులు

ఏపీ పోలీసులపై కేసులు

నాగార్జునసాగర్​ నీటి విడుదల వ్యవహారంలో ఏపీ పోలీసులు, ఇరిగేషన్​ అధికారులకై కేసులు నమోదయ్యాయి. అనుమతి లేకుండా డ్యామ్​ పైకి వచ్చి కుడికాల్వకు నీటిని విడుదల చేశారంటూ ఎస్పీఎఫ్‌ పోలీసులు, తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు నాగార్జునసాగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని అందులో పేర్కొన్నారు. దీంతో ఏపీ పోలీసులు, అధికారులపై సాగర్‌ పోలీసులు 441, 448, 427 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.

Recent

- Advertisment -spot_img