Homeహైదరాబాద్latest Newsమధ్యాహ్న భోజనంలో మార్పులు.. దీపావళి నుండి అమలు..!

మధ్యాహ్న భోజనంలో మార్పులు.. దీపావళి నుండి అమలు..!

మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచుతూ మెనూలో దీపావళి నుంచి మార్పులు చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెగ్యులర్ ఫుడ్‌తో పాటు వారంలో 5 రోజులు ఇస్తున్న గుడ్డును.. 3 రోజులుపాటు వేపుడు, కూర రూపంలో ఇవ్వనున్నారు. రాగి జావతోపాటు వారంలో కొన్ని రోజులు కేక్, డ్రైఫ్రూట్స్ లడ్డూను అందిస్తారు. ఓ రోజు అరటి పండు కూడా మెనూలో చేరుస్తారు.

Recent

- Advertisment -spot_img