Homeహైదరాబాద్latest Newsగేదెలపై చిరుత దాడి.. రెండు గెదెలు మృతి..

గేదెలపై చిరుత దాడి.. రెండు గెదెలు మృతి..

ఇదే నిజం దేవరకొండ: డిండి మండలం కొత్త తండాలోని పాత్లవత్ పాండు అనే రైతు పొలంలో నిన్న రాత్రి రెండు గేదెలపై చిరుత దాడి చేసిన సంఘటనలో రెండు గెదెలు మృతి చెందాయి. పాండు పొలం తండాకు దగ్గరగా ఉండటంతో చిరుత మళ్లీ తండాకు వస్తుందెమోనని తండా వాసులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు . అటవి శాఖ అధికారులు చిరుత ను పట్టుకోవాలని తండా వాసులు వేడుకుంటున్నారు.

Recent

- Advertisment -spot_img