Homeహైదరాబాద్latest Newsవెంటనే వర్గీకరణ చేపట్టాలి.. మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు

వెంటనే వర్గీకరణ చేపట్టాలి.. మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ప్రధాని మోదీ నిర్దిష్టమైన హామీ ఇచ్చారని ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ వెల్లడించారు. ఆయన నిన్న ఢిల్లీలో ప్రధానిని కలిశారు. వర్గీకరణ సాకారంలో మోదీ, అమిత్ షాల పాత్ర కీలకమన్నారు. డిమాండ్ ఉన్న ప్రతి రాష్ట్రంలో వర్గీకరణ వెంటనే అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసేలా చూడాలని మోడీని కోరా’ అని ఇవాళ ఆయన వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img