Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. నేటి నుంచి డిజిటల్ కార్డుల...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. నేటి నుంచి డిజిటల్ కార్డుల సర్వే షురూ..!

తెలంగాణలో కుటుంబ సభ్యుల వివరాల సేకరణ, డిజిటల్ కార్డుల జారీ కోసం గురువారం నుంచి పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక కాబడిన ఆయా మండలాల్లోని పంచాయతీలు, మునిసిపాలిటీల్లో సర్వేలు కొనసాగనున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక మండలంలోని పంచాయతీ, మున్సిపాలిటీ పరిధిలోని ఒక వార్డును ఎంపిక చేశారు. ఈ నెల 7 వరకు ఐదు రోజుల పాటు సర్వే జరగనుంది. కాగా ఇవాళ పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ప్రారంభించనున్నారు.

Recent

- Advertisment -spot_img