Homeహైదరాబాద్latest Newsసీఎం రేవంత్​ చిత్రపటానికి క్షీరాభిషేకం

సీఎం రేవంత్​ చిత్రపటానికి క్షీరాభిషేకం

ఇదేనిజం, చేర్యాల టౌన్ : వైశ్య కార్పొరేషన్​ను ఏర్పాటు చేసినందుకు చేర్యాల పట్టణ ఆర్యవైశ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో బుధవారం రేవంత్​రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. 40 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం ద్వారా ఇప్పుడు సాకారం కావడంతో సీఎం రేవంత్​రెడ్డికి తెలంగాణ ఆర్యవైశ్య సమాజం తరుపున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తడక లింగమూర్తి నీల శివకుమార్, అయిత సంపత్, మంచాల అంజనేయులు, కందుకూరి లింగం, మంచాల కొండయ్య, షేర్ బాలనారాయణ, ఉప్పల నాగరాజు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మంచాల చిరంజీవి, తాళ్లపల్లి రమేష్, పట్టణ ఆర్యవైశ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img