మహారాష్ట్రలో ఇండియా కూటమికి హోర పరాభవం దిశగా అడుగులు వేస్తుంది. శరద్పవార్, ఉద్ధవ్ వర్గాన్ని మరాఠీలు ఓడించారు. శరద్పవార్ వ్యూహాలు ఫలించాయి. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి హవా కొనసాగుతుంది. 219 సీట్లలో ఆధిక్యంలో ఎన్డీఏ కూటమి ఉంది.. 55 స్థానాల్లో ఆధిక్యంలో కాంగ్రెస్ కూటమి కొనసాగుతోంది. 14 స్థానాల్లో ఇతరులు ముందంజ లో ఉన్నారు.