Homeహైదరాబాద్latest Newsసంతోషి మాత ఆలయంలో హుండీ లెక్కింపు

సంతోషి మాత ఆలయంలో హుండీ లెక్కింపు

ఇదే నిజం, సిద్ధిపేట: సిద్ధిపేట పట్టణంలోని సంతోషిమాత ఆలయంలో గురువారం హుండీ లెక్కించారు. 174 రోజులకు గాను రూ. 1,76,177 ఆదాయం వచ్చింది. భక్తులు కానుకల రూపంలో హుండీలో వేసిన బంగారం, వెండి వస్తువుల మిశ్రమాలను తూకం వేసి రిజిష్టర్ లో నమోదు చేశారు. హుండీ లెక్కింపులో ఆలయ చైర్మన్​ మాంకాల నవీన్ కుమార్ , ఈవో విశ్వనాథ్ శర్మ, ధర్మకర్తలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img