Homeహైదరాబాద్latest Newsదారుణం.. రైలు కిందపడి ప్రేమజంట SUICIDE

దారుణం.. రైలు కిందపడి ప్రేమజంట SUICIDE

కడప జిల్లాలో ఓ ప్రేమజంట రైలు కింద పడి దారుణ హత్యకు పాల్పడింది. వివరాల ప్రకారం.. రవీంద్రనగర్ కాలనీకి చెందిన ఓ మహిళ భర్తతో విడిపోయి అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో సహజీవనం చేస్తుంది. గత కొన్ని రోజుల నుంచి ఆ మహిళ పెళ్లి చేసుకోవాలని అతడిపై ఒత్తిడి తెస్తోంది. దీంతో వారి మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. చివరికి ఏం చేయాలో అర్థం కాక.. కడప రైల్వే స్టేషన్ మూడో ప్లాట్ ఫామ్ వద్ద రైలు కిందపడి దారుణంగా ఆత్యహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీస్ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి డెడ్ బాడీ పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img