Homeస్పోర్ట్స్క్రికెట్ కోచ్ ద్ర‌విడ్‌కు క‌రోనా

క్రికెట్ కోచ్ ద్ర‌విడ్‌కు క‌రోనా

టీమిండియా ప్ర‌ధాన కోచ్ రాహుల్ ద్ర‌విడ్‌కు క‌రోనా సోకింది. ప్ర‌తిష్టాత్మ‌క ఆసియా క‌ప్ టీ 20 టోర్నీ ముంగిట క‌రోనా రావ‌డంతో 27 నుంచి ఆరంభ‌మ‌య్యే టోర్నీకీ ద్ర‌విడ్ దూరంగా ఉన్నాడు. ఇత‌ని స్థానంలో కోచ్ ప‌రాస్ ముంబై ఇన్‌చార్జి బాధ్య‌తలు తీసుకోనానున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్నాక ద్ర‌విడ్ జ‌ట్టుతో క‌లుస్తాడ‌ని బీసీసీఐ కార్య‌ద‌ర్శి జై షా తెలిపారు. రోహిత్‌శ‌ర్మ నేత‌`త్వంలోని జ‌ట్టు ఇప్ప‌టికే దుబాయి చేరుకోనుంది. 28 పాకిస్థాన్‌తో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది.

Recent

- Advertisment -spot_img