Homeహైదరాబాద్latest Newsసుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఇకపై అన్ని కేసులు ప్రత్యక్ష ప్రసారం

సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఇకపై అన్ని కేసులు ప్రత్యక్ష ప్రసారం

సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఇక నుంచి సుప్రీం కోర్టు విచారణలన్నింటినీ ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.దీని కోసం యాప్ ప్రయోగాత్మకంగా పరీక్షించబడింది. ఈ క్రమంలో పలు లోటుపాట్లను సరిదిద్ది త్వరలో అమలులోకి తీసుకురానున్నారు. దాదాపు రెండేళ్ల క్రితం రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించింది. అయితే
త్వరలో అన్ని రోజు వారీ కేసులను ప్రత్యక్ష ప్రసారం చేయనున్న సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది.

Recent

- Advertisment -spot_img