Homeహైదరాబాద్latest NewsDelhi liquor scam Case: కేజ్రీవాల్‌ కస్టడీని మరోసారి పొడిగించిన ఢిల్లీ కోర్టు

Delhi liquor scam Case: కేజ్రీవాల్‌ కస్టడీని మరోసారి పొడిగించిన ఢిల్లీ కోర్టు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ కు మరోసారి చుక్కెదురైంది. ఆయనకు జ్యుడీషియల్‌ కస్టడీని ఢిల్లీ కోర్టు మరోసారి పొడిగించింది. గతంలో విధించిన కస్టడీ నేటితో ముగియడంతో ఈడీ అధికారులు కేజ్రీని కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణలో భాగంగా కేసు పురోగతిలో ఉందని, కేజ్రీ కస్టడీని పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. వాదనలు విన్న ప్రత్యేక న్యాయస్థానం కేజ్రీవాల్‌ కస్టడీని మే 20వ తేదీకి పొడిగిస్తూ తీర్పు చెప్పింది.

Recent

- Advertisment -spot_img