Homeహైదరాబాద్latest Newsరాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగుస్తుండగా భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. మొక్కలు చెల్లించుకునే భక్తులకు ఐదు గంటలు, ప్రత్యేక దర్శనం భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది. దీంతో గర్భాలయంలో అభిషేకాలు, ఆర్జిత, అన్న పూజల సేవలు రద్దు చేశారు. రాజరాజేశ్వర స్వామి నామస్మరణతో ఆలయ మాఢ వీధులు మార్మోగాయి.

Recent

- Advertisment -spot_img