స్టేషన్కు వచ్చే ఫిర్యాదు దారుల సమస్యలు చట్టపరంగా పరిష్కరించాలని పోలీసులను డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. తొలిసారి వచ్చినప్పుడే సమస్య పరిష్కరించి మరోసారి స్టేషన్కు రాకుండా చూసుకోవాలని సూచించారు. పదేపదే తిప్పుకోవడం వల్ల ఫిర్యాదుదారులలో అసంతృప్తి నెలకొనేందుకు కారణమవుతోందని వ్యాఖ్యానించారు. సమస్య చిన్నదైనా, పెద్దదైనా త్వరగా పరిష్కరించకుండా స్టేషన్ల చుట్టూ తిప్పితే ఉన్నతాధికారులను ఆశ్రయిస్తున్నారని పేర్కొన్నారు.
ఫిర్యాదు దారులను స్టేషన్ చుట్టూ తిప్పుకోవద్దు: డీజీపీ
RELATED ARTICLES