Homeహైదరాబాద్latest Newsఏపీలో నేటి నుంచి పెన్షన్ల పంపిణీ.. వారికి ఇంటి దగ్గరికే పెన్షన్..!

ఏపీలో నేటి నుంచి పెన్షన్ల పంపిణీ.. వారికి ఇంటి దగ్గరికే పెన్షన్..!

ఇవాళ మధ్యాహ్నం నుంచి పెన్షన్ల పంపిణీ చేస్తామని ఏపీ సర్కార్ తెలిపింది .దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారు.. వృద్ధులు వితంతువులకు మాత్రమే ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్లు పంపిణీ చేయనున్నారు.
ఇతరులు సచివాలయం వద్ద తీసుకోవాలని అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి రాత్రి 7 వరకు పెన్షన్ల పంపిణీ చేయనున్నారు. ఈ నెల 6 లోగా పంపిణీ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img