Homeహైదరాబాద్latest Newsన్యాయం కోసం రైతు వినూత్న నిరసన.. దెబ్బకి అధికారులు దిగి వచ్చారు.. ఇంతకీ ఏం చేశాడో...

న్యాయం కోసం రైతు వినూత్న నిరసన.. దెబ్బకి అధికారులు దిగి వచ్చారు.. ఇంతకీ ఏం చేశాడో తెలుసా?

మధ్యప్రదేశ్‌‌లోని ఖాండ్వాకు చెందిన శ్యామ్‌లాల్‌ అనే రైతు తన భూమిని కొందరు కబ్జా చేశారంటూ రెండేళ్ల క్రితం అధికారులకు ఫిర్యాదు చేసినా దానిని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో శ్యామ్‌లాల్‌ వంటికి గాయాలైనా లెక్కచేయకుండా, రోడ్డుపై పొర్లుదండాలు పెడుతూ కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చాడు. ఈ విషయం కలెక్టర్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని శ్యామ్‌లాల్‌కు హామీ ఇచ్చారు.

Recent

- Advertisment -spot_img