Homeహైదరాబాద్latest NewsAccident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి..!

Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి..!

రంగారెడ్డి జిల్లాలోని బాలనగర్ మండల కేంద్రంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం పోతిదొడ్డి గ్రామానికి చెందిన శివయ్య బొలెరో వాహనంలో టమాటాలు తీసుకుని హైదరాబాద్ కి వస్తున్నాడు. బాలానగర్ మండల కేంద్రంలో లారీని వేగంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో శివయ్య తీవ్ర గాయాలతో మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు నమోదు చేసి మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Recent

- Advertisment -spot_img