ఇదేనిజం, కుక్కునూరు: కుక్కునూరు, వేలేరుపాడు, ముంపు ప్రభావిత పల్ల ప్రాంత మండలాలకు వరద ముంచుకొస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరద పర్యవేక్షణ శాఖ అధికారులు ప్రకటించారు. ఎగువ భద్రాచలం వద్ద బుధవారం ఉదయం” 7 గంటలకు” 50.30 అడుగులు నీటిమట్టం కొనసాగుతోంది.