Homeహైదరాబాద్latest Newsవిద్యుత్ షాక్‌తో బాలిక మృతి

విద్యుత్ షాక్‌తో బాలిక మృతి

నిజామాబాద్‌లో విషాదం జరిగింది. విద్యుత్ షాక్‌తో బాలిక మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. గంగస్తాన్‌లో నివాసం ఉంటున్న వినీత్, దీపికల కుమార్తె వేసవి సెలవుల నిమిత్తం తన బంధువుల ఇంటికి వెళ్ళింది. అయితే అక్కడ తన తోటి స్నేహితులతో అనుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు కూలర్ తాకడంతో విద్యుత్ షాక్ తగిలి.. అక్కడికక్కడే చిన్నారి మృతి చెందింది. తల్లిదండ్రులు వినీత్, దీపిక రోదనలు మిన్నంటాయి. కుటుంబంలో పూర్తిగా విషాదఛాయలు అలుముకున్నాయి.

Recent

- Advertisment -spot_img