Homeహైదరాబాద్latest Newsపారాలింపిక్స్‌లో భారత్‌కు గోల్డ్ మెడల్.. వరుసగా రెండోసారి గోల్డ్ మెడల్..!

పారాలింపిక్స్‌లో భారత్‌కు గోల్డ్ మెడల్.. వరుసగా రెండోసారి గోల్డ్ మెడల్..!

పారిస్‌ పారాలింపిక్స్-2024లో భారత్‌కు గోల్డ్ మెడల్ వచ్చింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 ఈవెంట్‌లో అవని లేఖరా గోల్డ్ మెడల్ సాధించింది. ఇదే ఈవెంట్‌లో మరో భారతీయురాలు మోనా అగర్వాల్ కాంస్య పతకాన్ని సాధించింది. ఇక అవనీ లేఖరా టోక్యో పారాలింపిక్స్‌-2020లో సైతం గోల్డ్ మెడల్ సాధించింది. ఇలా వరుసగా రెండు పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్స్ సాధించిన క్రీడాకారిణిగా నిలిచింది.

Recent

- Advertisment -spot_img