Homeహైదరాబాద్latest Newsతెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులకు శుభవార్త..!

తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులకు శుభవార్త..!

తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీ, తెలంగాణ నుంచి వరుసగా శబరిమలకు (కొల్లం, కొట్టాయం స్టేషన్లకు) పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్ల సర్వీసులను ఏర్పాటు చేసింది. డిసెంబర్ 1 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 వరకు వివిధ తేదీల్లో విశాఖపట్నం, శ్రీకాకుళం రోడ్, హైదరాబాద్, కాచిగూడ నుంచి కొల్లం, కొట్టాయంలకు ప్రత్యేక రైలు సర్వీసులు నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img