Homeహైదరాబాద్latest Newsక్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. భారత్ VS పాకిస్థాన్‌ మ్యాచ్ కి ఫ్రీ ఎంట్రీ..!

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. భారత్ VS పాకిస్థాన్‌ మ్యాచ్ కి ఫ్రీ ఎంట్రీ..!

మహిళల ఆసియా కప్ తొమ్మిదో ఎడిషన్ జులై 19 నుంచి ప్రారంభంకానుంది. జులై 19న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌ ఢీకొననున్నాయి. ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంక క్రికెట్‌ బోర్డు అభిమానులకు శుభవార్త చెప్పింది. టోర్నీలో అన్ని మ్యాచ్‌లకు అభిమానులకు ఫ్రీ ఎంట్రీ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.

Recent

- Advertisment -spot_img