Homeహైదరాబాద్latest Newsమందుబాబులకు శుభవార్త.. ఇక నుంచి ఆ బాధలు ఉండవు..!

మందుబాబులకు శుభవార్త.. ఇక నుంచి ఆ బాధలు ఉండవు..!

మందుబాబులకు శుభవార్త. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అందుబాటులోకి తీసుకురావాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి నాన్ డ్యూటీ లిక్కర్ అక్రమంగా ఏపీలోకి రావడంతో ప్రభుత్వ ఖజానాకు రూ.18 వేల కోట్లు నష్టం వచ్చిందని మంత్రి పార్థసారధి తెలిపారు. నాణ్యత లేని మద్యం అమ్మకాలతో గత ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆటలాడిందన్నారు. ప్రజలకు అందుబాటు ధరల్లో మద్యం అమ్మకాలు చేపడతామన్నారు.

Recent

- Advertisment -spot_img