Homeహైదరాబాద్latest Newsరైతులకు శుభవార్త.. అకౌంట్లోకి రూ. 22,500..!

రైతులకు శుభవార్త.. అకౌంట్లోకి రూ. 22,500..!

రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వచ్చే సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా నిధులను రైతుల అకౌంట్లలలో జమచేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో జనవరిలో ఎకరాకు రైతు భరోసా కింద రూ.7500 అకౌంట్లో జమ కానున్నాయి. అయితే బోనస్ మరియు రైతు భరోసా కలుపుకుంటే దాదాపు రూ.22,500 వరకు పెట్టుబడి సాయం కింద అందనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

Recent

- Advertisment -spot_img