Homeహైదరాబాద్latest Newsరూ.2 లక్షలకు పైగా రుణాలు తీసుకున్న రైతులకు శుభవార్త.. సీఎం కీలక ప్రకటన..!

రూ.2 లక్షలకు పైగా రుణాలు తీసుకున్న రైతులకు శుభవార్త.. సీఎం కీలక ప్రకటన..!

రూ.2 లక్షలకు పైగా రుణాలు తీసుకున్న రైతులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. జీ వెంకటస్వామి జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో శనివారం ఆయన మాట్లాడుతూ.. ప్రతి పక్షాల మాటలు నమ్మవద్దని అన్నారు.. రూ.2 లక్షలలోపు పంట రుణం తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేశామని అన్నారు. రూ.2లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్నవారు, ఆ పై మొత్తాన్ని చెల్లిస్తే మాఫీ చేస్తామని తెలిపారు. రుణమాఫీ కాని రైతులు రోడ్లు ఎక్కడానికి బదులుగా ఆయా జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లాలని సూచించారు.

Recent

- Advertisment -spot_img