Homeహైదరాబాద్latest Newsరైల్వే ప్రయాణికులకు శుభవార్త.. అక్కడ 300 కొత్త లోకల్‌ ట్రైన్లు.. మెగా టెర్మినల్‌..!

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. అక్కడ 300 కొత్త లోకల్‌ ట్రైన్లు.. మెగా టెర్మినల్‌..!

ముంబై రైల్వే ప్రయాణికుల కోసం కేంద్ర ప్రభుత్వం భారీ పథకాలకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా 300 కొత్త అదనపు లోకల్‌ రైళ్లను ప్రవేశపెట్టడంతో పాటు వసాయ్‌లో భారీ రైల్వే టెర్మినల్‌ను నిర్మించనున్నట్లు బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు ఆమోదం తెలిపిన ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Recent

- Advertisment -spot_img