Homeహైదరాబాద్latest Newsసింగరేణి రిటైర్డ్ కార్మికులకు గుడ్ న్యూస్.. 27న ఖాతాల్లోకి బోనస్ డబ్బులు..!

సింగరేణి రిటైర్డ్ కార్మికులకు గుడ్ న్యూస్.. 27న ఖాతాల్లోకి బోనస్ డబ్బులు..!

తెలంగాణలో సింగరేణి రిటైర్డ్ కార్మికులకు సంబంధించిన ఏప్రిల్ 1-అక్టోబర్ 24 (2023-24) మధ్య దీపావళి బోనస్ రూ.18.27 కోట్లు ఈ నెల 27న ఖాతాల్లో జమ చేస్తామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరామ్ వెల్లడించారు. దాదాపు 2,754 మంది కార్మికులకు బోనస్ కింద ఒక్కొక్కరికి గరిష్ఠంగా రూ.93,750 చొప్పున మొత్తంగా రూ.18.27కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. కార్మికుల ఖాతాల్లో డబ్బు జమ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Recent

- Advertisment -spot_img