Homeహైదరాబాద్latest Newsనిరుద్యోగులకు శుభవార్త.. 4232 రైల్వే పోస్టులకు నోటిఫికేషన్..!

నిరుద్యోగులకు శుభవార్త.. 4232 రైల్వే పోస్టులకు నోటిఫికేషన్..!

రైల్వేశాఖలో ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు శుభవార్త. దక్షిణ మధ్య రైల్వేలో 4,232 అప్రెంటిస్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించారు. వీటి కోసం అప్లై చేయాలనుకునేవారు 10వ తరగతి ఉత్తీర్ణులై, ITI సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ఇప్పటికే ఈ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ మొదలుకాగా, జనవరి 27, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు రైల్వే రిక్రూట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Recent

- Advertisment -spot_img