Homeహైదరాబాద్latest NewsGOOD NEWS: ఇంటి వద్దే పింఛన్.. ఎవరికి ఎంతంటే?

GOOD NEWS: ఇంటి వద్దే పింఛన్.. ఎవరికి ఎంతంటే?

జులై 1 నుంచి ఏపీలో పెన్షన్ పంపిణీ చేయనున్నారు. అధికారులు ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ అందజేయనున్నారు.

  • వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, మత్స్యకారులు, ట్రాన్స్‌జెండర్లకు రూ.4 వేలు
  • దివ్యాంగులు, కుష్టుతో వైకల్యం సంభవించిన వారికి రూ.6 వేలు
  • తీవ్ర అనారోగ్యం (కిడ్నీ, లివర్, గుండె మార్పిడి)తో బాధపడేవారికి రూ.10 వేలు
  • పూర్తి స్థాయి దివ్యాంగులకు రూ.15 వేలు

Recent

- Advertisment -spot_img