Homeహైదరాబాద్latest NewsGOOD NEWS: ఆ పథకం ద్వారా రైతుల అకౌంట్లోకి రూ.2 వేలు జమ

GOOD NEWS: ఆ పథకం ద్వారా రైతుల అకౌంట్లోకి రూ.2 వేలు జమ

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కేంద్రం సన్నకారు రైతులకు ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ పథకం అర్హులైన రైతులకు సంవత్సరానికి రూ.6000 అందజేస్తుంది. ప్రతి నాలుగు నెలలకు రూ.2000 చొప్పున మూడు విడతలుగా పంపిణీ చేయబడుతుంది. అక్టోబర్‌లో 18వ విడత నిధులు విడుదల చేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. రూ.2000ను కేంద్రం రైతుల ఖాతాలో జమ చేయనుంది.

Recent

- Advertisment -spot_img