Homeఆంధ్రప్రదేశ్భూముల రీసర్వేపై ప్రభుత్వం కీలక ఆదేశాలు..!

భూముల రీసర్వేపై ప్రభుత్వం కీలక ఆదేశాలు..!

భూముల రీ-సర్వే ప్రక్రియ డిసెంబరు 31లోగా పూర్తి చేయాలని జిల్లాల కలెక్టర్లను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. తదనుగుణంగా నిర్వహించే గ్రామసభల్లో అన్ని రకాల భూసమస్యలపై విజ్ఞప్తులు స్వీకరిస్తారు. రీ-సర్వేతో నష్టపోయినట్లు రైతులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటారు. రీ-సర్వేపై రైతుల్లో అవగాహన కల్పించాలని రెవెన్యూ సిబ్బంది, సర్వేయర్లను ఆదేశించింది.

Recent

- Advertisment -spot_img