కుమ్రంభీం జిల్లా వాంకిడి పాఠశాలలో కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.. అయితే అందులో శైలజ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. 25 రోజులుగా వెంటిలేటర్ మీద ప్రాణాలతో కొట్టుమిట్టాడిన గిరిజన గురుకుల విద్యార్థిని శైలజ ఈరోజు మృతి చెందింది. అయితే వెంటిలేటర్పై మృత్యువుతో పోరాడి శైలజ(16) ఇవాళ తుది శ్వాస విడిచింది.