Homeతెలంగాణరైతును రాజు చేయడమే కేసీఆర్ కల.!

రైతును రాజు చేయడమే కేసీఆర్ కల.!

కొడకండ్ల వద్ద మల్లన్న సాగర్ నుండి వెళ్లే కెనాల్ పనులను పరిశీలించారు మంత్రి హ‌రీష్ రావు.
అనంతరం, కూడవెళ్లి వాగులోకి నీటిని రైతుల అవసరం దృష్టిలో పెట్టుకొని నీటిని విడుద‌ల చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మంత్రి నేరుగా ఫోన్‌లో మాట్లాడడం జరిగింది.
మంత్రి విన్న‌పంతో తక్షణమే కాలువ ద్వారా నీటిని వదిలి రైతుల అవసరాలు తీర్చాలని కేసీఆర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియచేస్తూ రైతులకు అభినందనలు తెలపడం జరిగింది.
ఈ కాలువ ద్వారా కూడవెళ్లి పరిసర ప్రాంత రైతులకు దాదాపు 10,000 ఎకరాలకు నీరు అందివ్వడం జరుగుతుంది అని మంత్రి తెలిపారు.

Recent

- Advertisment -spot_img