Homeహైదరాబాద్latest Newsవీడు మనిషేనా.. గర్భవతిని మంచానికి కట్టేసి నిప్పంటించాడు

వీడు మనిషేనా.. గర్భవతిని మంచానికి కట్టేసి నిప్పంటించాడు

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో దారుణం జరిగింది. అమృత్‌సర్‌కు సమీపంలోని బుల్లెనంగల్‌కు చెందిన సుఖ్‌దేవ్.. 6 నెలల గర్భిణీ అయిన తన భార్య పింకీని మంచానికి కట్టేసి నిప్పంటించాడు. దీంతో ఆమె సజీవదహనం అయ్యింది. అనంతరం సుఖ్‌దేవ్ అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే నిందితుడు ఇలా చేసినట్లు పోలీసులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img