Homeహైదరాబాద్latest Newsవయనాడ్ కోసం విరాళం ఇచ్చిన హీరోయిన్ రష్మికా.. ఎంతంటే..?

వయనాడ్ కోసం విరాళం ఇచ్చిన హీరోయిన్ రష్మికా.. ఎంతంటే..?

ఇటీవల కేరళలోని వయనాడ్ ప్రాంతంలో భారీ వర్షాలకు కొండా చరియలు విరిగిపడి వేల ప్రాణాలు పోయాయి. దీంతో బాధిత కుటుంబాలకు కోసం ప్రముఖులు సహాయం అందిస్తున్నారు.తాజాగా హీరోయిన్ రష్మికా మందన్నా కూడా ఇందులో భాగం అయ్యింది. తన వంతుగా కేరళ ప్రభుత్వానికి రూ.10 లక్షల విరాళంగా అందించి తన మంచి మనసు చాటుకుంది.

Recent

- Advertisment -spot_img