HomeరాజకీయాలుArchaeology అనుమతి లేకుండా మండపాలను ఎలా తొలగించారు

Archaeology అనుమతి లేకుండా మండపాలను ఎలా తొలగించారు

– బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి

ఇదే నిజం, ఏపీ బ్యూరో: పునరుద్ధరణ పేరుతో మండపాల తొలగింపునకు బీజేపీ వ్యతిరేకమని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. బీజేపీ చేపట్టిన 26 జిల్లాల పర్యటనలో భాగంగా తిరుపతిలో బుధవారం ఆమె పర్యటిస్తున్నారు. ఆర్కియాలజీ డిపార్ట్​మెంట్ అనుమతి లేకుండా మండపాలను ఎలా తొలగిస్తారు?అని ప్రశ్నించారు. శ్రీవారి కానుకలను సనాతన ధర్మ పరిరక్షణకే కేటాయించాలన్నారు. టీటీడీ నిధులు తిరుపతి మున్సిపాలిటీకి ఇవ్వడం సరికాదన్నారు.

Recent

- Advertisment -spot_img